Hot Topics

Recent News

Subscribe to our newsletter for real-time updates on new articles, tips, and exclusive insights.

    Just In

    Business

    - Advertisement -

    Technology

    Recent News

    వారెవ్వా ఏం జాతకం రా బాబు.. పుడితే ఈ నెంబర్‌లోనే పుట్టాలి!

    జ్యోతిష్యశాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి కూడా చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంటుంది. అయితే న్యూమరాలజీ ప్రకారం, నిర్దిష్టమైన తేదీలో జన్మించిన వారు ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారు. అయితే ఒక తేదీలో జన్మించి వారి లైఫ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందంట. ముఖ్యంగా ఏం జాతకం రాబాబు, పుడితే ఈ తేదీలోనే పుట్టాలి అనుకుంటారంట. ఇంతకీ వారు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే! ఎవరు అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం 2వ తేదీన జన్మిస్తారో వారు చాలా […]
    Read more

    పొరపాటున వేరే నంబర్‌కు రీఛార్జ్ చేశారా? జియో యూజర్లు తమ డబ్బును తిరిగి పొందే సింపుల్ ప్రాసెస్ ఇదే!

    Recharged Wrong Mobile Number: ఎవరైనా పొరపాటున రీఛార్జ్ చేసుకుంటే మూడు గంటల్లోగా రీఫండ్ రిక్వెస్ట్ పంపాలని రిలయన్స్ జియో తెలిపింది. ఆ తర్వాత ఆ రిక్వెస్ట్‌ను అంగీకరించబోమని పేర్కొంది. రిలయన్స్ జియో ఆ రిక్వెస్ట్‌ను పరిశీలించి కొన్ని గంటల్లోనే డబ్బును రీఫండ్ చేస్తుంది.. Recharged Wrong Mobile Number: మొబైల్ రీఛార్జ్ రోజురోజుకీ ఖరీదైనదిగా మారుతోంది. గతంలో 10 లేదా 20 రూపాయలతో రీఛార్జ్ చేసుకునే వీలుండేది. కానీ ఇప్పుడు కనీసం 199 రూపాయలు రీఛార్జ్ […]
    Read more

    అది ఇది వద్దు.. ఉదయాన్నే ఇది ఒక్క గ్లాస్ తాగండి చాలు.. ఆ రోగాలు హాంఫట్.

    కాకరకాయ రసం (Bitter Gourd Juice) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం. ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.. ఇంకా బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఆధునిక జీవనశైలిలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ముఖ్యంగా మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బుల ప్రమాదం గణనీయంగా పెరుగుతోంది.. అయితే, ఒక వ్యాధి రావడం అనేది మెరుగైన జీవనశైలి లేకపోవడానికి […]
    Read more

    పవన్ కళ్యాణ్‌ను పరామర్శించనున్న ప్రధాని మోదీ.. అదే సమయంలో చిరంజీవి రాక..!

    హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ప్రాంతం రేపు ఒక కీలకమైన భేటీకి వేదిక కాబోతోంది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, వైద్యుల సూచన మేరకు తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచ్చేస్తున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ప్రాంతం రేపు ఒక కీలకమైన భేటీకి వేదిక కాబోతోంది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, వైద్యుల సూచన మేరకు తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ […]
    Read more